Karimnagar

News April 6, 2026

కరీంనగర్: బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, హుజురాబాద్ రూరల్, జమ్మికుంట రూరల్ మండల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించినట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తిమ్మాపూర్ మండల అధ్యక్షులుగా చింతం శ్రీనివాస్, హుజురాబాద్ రూరల్ అధ్యక్షులుగా పారిపల్లి కొండల్ రెడ్డి, జమ్మికుంట రూరల్ అధ్యక్షులుగా దొంతనవేణి రమేష్ ను నియమించారు. నూతన అధ్యక్షులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

News April 6, 2026

కరీంనగర్: బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, హుజురాబాద్ రూరల్, జమ్మికుంట రూరల్ మండల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించినట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తిమ్మాపూర్ మండల అధ్యక్షులుగా చింతం శ్రీనివాస్, హుజురాబాద్ రూరల్ అధ్యక్షులుగా పారిపల్లి కొండల్ రెడ్డి, జమ్మికుంట రూరల్ అధ్యక్షులుగా దొంతనవేణి రమేష్ ను నియమించారు. నూతన అధ్యక్షులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

News April 6, 2026

కరీంనగర్: బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, హుజురాబాద్ రూరల్, జమ్మికుంట రూరల్ మండల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించినట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తిమ్మాపూర్ మండల అధ్యక్షులుగా చింతం శ్రీనివాస్, హుజురాబాద్ రూరల్ అధ్యక్షులుగా పారిపల్లి కొండల్ రెడ్డి, జమ్మికుంట రూరల్ అధ్యక్షులుగా దొంతనవేణి రమేష్ ను నియమించారు. నూతన అధ్యక్షులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

News April 6, 2026

కరీంనగర్: బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, హుజురాబాద్ రూరల్, జమ్మికుంట రూరల్ మండల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించినట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తిమ్మాపూర్ మండల అధ్యక్షులుగా చింతం శ్రీనివాస్, హుజురాబాద్ రూరల్ అధ్యక్షులుగా పారిపల్లి కొండల్ రెడ్డి, జమ్మికుంట రూరల్ అధ్యక్షులుగా దొంతనవేణి రమేష్ ను నియమించారు. నూతన అధ్యక్షులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

News April 5, 2026

గంగాధర: గురుకులంలో విద్యార్థులపై దాడి.. ప్రిన్సిపల్‌ సస్పెన్షన్

image

గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులను 10వ తరగతి విద్యార్థులు చితకబాదిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రిన్సిపల్ జైసింగ్‌ను సస్పెండ్ చేశారు. గెస్ట్ టీచర్ రమేష్, నైట్ వాచ్ మెన్ శంకర్‌ను విధుల నుంచి తొలగిస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల కార్యదర్శి సైదులు ఉత్తర్వులు జారీ చేశారు.

News April 5, 2026

హుజురాబాద్: డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గ్రామస్థుల గళం

image

హుజూరాబాద్ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాంపూర్, రంగాపూర్, కందుగుల సహా ఏడు గ్రామాల ప్రజలు ఆదివారం స్వచ్ఛందంగా సమావేశమయ్యారు. ఈ సభకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై మద్దతు తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల సాగు భూములు, చెరువులు కలుషితమై భూగర్భ జలాలు విషతుల్యమవుతాయని, నివాస ప్రాంతాలకు సమీపంలో ఇలాంటి ప్రాజెక్టులు వద్దని వారు స్పష్టం చేశారు.

News April 4, 2026

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదుపై కరీంనగర్ సీపీ సమీక్ష

image

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. ఎస్‌హెచ్‌ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల కేసుల్లో వీడియో రికార్డింగ్, ఎస్‌ఓపీలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

News April 4, 2026

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదుపై కరీంనగర్ సీపీ సమీక్ష

image

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. ఎస్‌హెచ్‌ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల కేసుల్లో వీడియో రికార్డింగ్, ఎస్‌ఓపీలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

News April 4, 2026

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

KNR జిల్లా తిమ్మాపూర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు “బ్యూటీ పార్లర్ మెనేజ్ మెంట్” లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18-45 సం.ల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, శిక్షణ ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు.

News April 4, 2026

కరీంనగర్ కోర్టులో నేడు వాహనాల వేలం

image

మొదటి అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు ప్రాంగణంలో నేడు (ఏప్రిల్ 4) వాహనాల వేలం నిర్వహించనున్నారు. స్వాధీనం చేసిన ఆటోరిక్షా (TS02UC6055), ద్విచక్ర వాహనం (TS02UA7746)ను బహిరంగ వేలంలో విక్రయించనున్నారు. వాహనాలను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ముందుగా పరిశీలించవచ్చు. ఆసక్తి గల వారు నేరుగా హాజరై నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.