India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ బదిలీపై సిద్దిపేటకు వెళుతున్న సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. లక్ష్మీ కిరణ్ ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుని రెవెన్యూ సమస్యల పరిష్కారంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. వరి కొనుగోలు నిర్వహణలో జిల్లాను ఆదర్శంగా నిలిపారని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెను సన్మానించారు.

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.

కరీంనగర్ నగరంలోని చింతకుంట వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్లో పడి హరీశ్ కుమార్ (15) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోగా, స్థానికుల సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రికి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాలుడి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

కరీంనగర్ నగరంలోని చింతకుంట వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్లో పడి హరీశ్ కుమార్ (15) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోగా, స్థానికుల సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రికి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాలుడి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

కరీంనగర్ నగరంలోని చింతకుంట వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్లో పడి హరీశ్ కుమార్ (15) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోగా, స్థానికుల సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రికి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాలుడి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

కరీంనగర్ నగరంలోని చింతకుంట వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్లో పడి హరీశ్ కుమార్ (15) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోగా, స్థానికుల సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రికి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాలుడి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
Sorry, no posts matched your criteria.