India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రోడ్లపై పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా ఇళ్లకు చేరాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా ఇళ్లకు చేరాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా ఇళ్లకు చేరాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా ఇళ్లకు చేరాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా ఇళ్లకు చేరాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా ఇళ్లకు చేరాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా ఇళ్లకు చేరాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” కార్యక్రమాన్ని మెదక్ టౌన్లోని ఓ గార్డెన్లో నిర్వహించారు. రహదారి వినియోగదారుల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ డివి.శ్రీనివాస రావు తెలిపారు. ఆటో, బస్సు, లారీ డ్రైవర్లతో పాటు పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.

యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి 413 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 4.45 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏ గ్రేడ్కు రూ.2389, సాధారణ రకానికి రూ.2369గా ధర నిర్ణయించిందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

శ్రీరామనవమి సందర్భంగా మెదక్ టౌన్లోని శ్రీ రామాలయంలో జిల్లా ఎస్పీ డివి. శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఎస్పీ జిల్లా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. శాంతిభద్రతల కోసం పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ మహేష్, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.