India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ తస్కిన్ అహ్మద్ వింత కారణంతో ఇండియాతో జరిగిన T20WC మ్యాచ్కు దూరమయ్యారు. అతి నిద్ర కారణంగా ఆయన మ్యాచ్ ఆడలేకపోయారు. మ్యాచ్ జరిగే రోజు తస్కిన్ బస్సు వచ్చినా నిద్ర పోతూనే ఉన్నారు. ఆ తర్వాత మరో వాహనంలో స్టేడియానికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బంగ్లా జట్టును ప్రకటించారు. దీంతో ఆయన మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన స్థానంలో మెహదీ హసన్ను ఆడించారు.
తేది: జులై 03, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:25 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:46 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
AP: రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సబ్కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఉన్నారు. రైతు భరోసా పథకం విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయనుంది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: జులై 03, బుధవారం
ద్వాదశి: ఉదయం 07.04 గంటలకు
రోహిణి: తెల్లవారుజామున 4.39 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11:37- 12:30 గంటల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12:00 – 01:30 గంటల వరకు
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేశ్ చంద్ర లడ్డాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1998 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్కు చెందిన మహేశ్ చంద్ర ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా పని చేస్తున్నారు. రాష్ట్ర సర్వీసులోకి ఆయనను పంపాలన్న సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆయనను రిలీవ్ చేసింది. కాగా ప్రస్తుత ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ను ప్రభుత్వం బదిలీ చేసింది.
☛ యూపీ: హాథ్రస్లో తొక్కిసలాట.. 116మంది మృతి
☛ హిందువులపై రాహుల్ వ్యాఖ్యల్ని దేశం ఎన్నటికీ క్షమించదు: PM మోదీ
☛ TGSRTCలో 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
☛ చంద్రబాబుతో భేటీకి సీఎం రేవంత్ సుముఖత
☛ డ్రగ్స్ నియంత్రణలో సినీ పరిశ్రమ కీలకంగా వ్యవహరించాలి: CM రేవంత్
☛ AP: పలు జిల్లాల కలెక్టర్ల బదిలీలు
☛ AP: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం సెల్ఫిష్ ఆటగాడని భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డారు. అతడికి స్వప్రయోజనాలే ఎక్కువని పేర్కొన్నారు. ‘పాక్కు ఫఖార్ జమాన్ ఉన్నా, అతడి స్థానంలో బాబర్ ఓపెనర్గా వచ్చారు. చాలా తప్పుడు నిర్ణయమది. పోనీ జమాన్ను వన్ డౌన్లో అయినా పంపలేదు. పాక్ జట్టులో అసలు టీ20 ఆటగాళ్లే లేరు. పలు ఇంటర్నేషనల్ టీమ్స్కంటే వారు చాలా వెనుకబడి ఉన్నారు’ అని స్పష్టం చేశారు.
AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయిస్తోన్న ప్రభుత్వం వారికి మరో బాధ్యత అప్పగించనుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తోంది. APSSDC, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే అవకాశాలపై మంత్రి లోకేశ్ అధికారులతో చర్చించారు.
Sorry, no posts matched your criteria.