Chittoor

News March 29, 2026

చిత్తూరు: సిలిండర్ల పంపిణీలో మార్పులు

image

హోటల్ యాజమాన్యాలకు అవసరమైనమేర కమర్షియల్ సిలిండర్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గత ఆరు నెలల కాలంలో వారు వినియోగించిన గ్యాస్ సిలిండర్ల వివరాలను లెక్కించి.. నెలకు అవసరమైన కమర్షియల్ సిలిండర్ కోటా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో గృహ అవసర గ్యాస్ సిలిండర్లకు కొరతలేదని స్పష్టం చేశారు.

News March 29, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరల వివరాలు

image

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు కొద్దిమేర తగ్గాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.139 నుంచి రూ.140, మాంసం రూ.202 – రూ. 215 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.229 – రూ.240 వరకు విక్రయిస్తున్నారు. మరో వైపు 12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 29, 2026

చిత్తూరు: APR 2న జర్నలిస్టులకు FREE హెల్త్ క్యాంప్

image

చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, అపోలో బ్లాక్లో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. జర్నలిస్టులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 29, 2026

చిత్తూరు: APR 2న జర్నలిస్టులకు FREE హెల్త్ క్యాంప్

image

చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, అపోలో బ్లాక్లో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. జర్నలిస్టులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 29, 2026

చిత్తూరు: APR 2న జర్నలిస్టులకు FREE హెల్త్ క్యాంప్

image

చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, అపోలో బ్లాక్లో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. జర్నలిస్టులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 29, 2026

చిత్తూరు: APR 2న జర్నలిస్టులకు FREE హెల్త్ క్యాంప్

image

చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, అపోలో బ్లాక్లో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. జర్నలిస్టులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 29, 2026

చిత్తూరు: APR 2న జర్నలిస్టులకు FREE హెల్త్ క్యాంప్

image

చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, అపోలో బ్లాక్లో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. జర్నలిస్టులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 29, 2026

చిత్తూరు: APR 2న జర్నలిస్టులకు FREE హెల్త్ క్యాంప్

image

చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, అపోలో బ్లాక్లో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. జర్నలిస్టులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 29, 2026

చిత్తూరు: APR 2న జర్నలిస్టులకు FREE హెల్త్ క్యాంప్

image

చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, అపోలో బ్లాక్లో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. జర్నలిస్టులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 28, 2026

పూతలపట్టు: చెరువులో పడి వ్యక్తి మృతి

image

పూతలపట్టు మండలం ఎగువ పాలకురు గ్రామానికి చెందిన రామకృష్ణయ్య చెరువులో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. దిగువ పాలకురు చెరువులో ఆవులు మేపడానికి వెళ్లి ఆవుల్ని అదుపు చేసే క్రమంలో చెరువులో దిగి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి ఆవులు మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.