India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోలవరం(D) నేలకోట కొండ వద్ద మకాం వేసిన పులిని బంధించేందుకు మహారాష్ట్ర నుంచి 12 మంది సభ్యుల బృందాన్ని శుక్రవారం ఏలూరు, రంపచోడవరం, రాజమహేంద్రవరం అటవీశాఖ అధికారులతో కలిసి నేలకోట, గండికోట మధ్యలో బృందం మాటువేసింది. పెదకొండేపూడిలో గోశాల వద్ద మరో బృందాన్ని ఉంచారు. ఈ రాత్రికి పులిని బంధించడం లేదా రిజర్వు ఫారెస్టు వైపు పులిని దారి మళ్లించేలా ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారి తెలిపారు.

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.

డా.బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఏప్రియల్ 5 న, అంబేడ్కర్ 135వ జయంతి ఏప్రిల్ 14 వేడుకలను రాష్ట్ర స్థాయి కార్యక్రమాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూ. గో జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నగరంలో జరిగే ఈ కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు.

డా.బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఏప్రియల్ 5 న, అంబేడ్కర్ 135వ జయంతి ఏప్రిల్ 14 వేడుకలను రాష్ట్ర స్థాయి కార్యక్రమాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూ. గో జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నగరంలో జరిగే ఈ కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు.

డా.బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఏప్రియల్ 5 న, అంబేడ్కర్ 135వ జయంతి ఏప్రిల్ 14 వేడుకలను రాష్ట్ర స్థాయి కార్యక్రమాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూ. గో జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నగరంలో జరిగే ఈ కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు.
Sorry, no posts matched your criteria.