Guntur

News March 29, 2026

గుంటూరులో కోడి ‘గుడ్డు’ భలే చౌక.. ట్రే ఎంతో తెలుసా?

image

గుంటూరులో ఆదివారం మాంసం మార్కెట్ సందడిగా ఉంది. చికెన్ స్కిన్ లెస్ కిలో రూ. 280, విత్ స్కిన్ రూ. 260గా విక్రయిస్తున్నారు. మటన్ ధర రూ. 980 పలుకుతుండగా, చేపలు రకాలను బట్టి రూ. 180 నుంచి రూ. 200 పైగా ఉన్నాయి. ముఖ్యంగా కోడిగుడ్ల ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. 30 గుడ్ల ట్రే ధర రూ.125కు చేరింది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి.

News March 29, 2026

గుంటూరులో కోడి ‘గుడ్డు’ భలే చౌక.. ట్రే ఎంతో తెలుసా?

image

గుంటూరులో ఆదివారం మాంసం మార్కెట్ సందడిగా ఉంది. చికెన్ స్కిన్ లెస్ కిలో రూ. 280, విత్ స్కిన్ రూ. 260గా విక్రయిస్తున్నారు. మటన్ ధర రూ. 980 పలుకుతుండగా, చేపలు రకాలను బట్టి రూ. 180 నుంచి రూ. 200 పైగా ఉన్నాయి. ముఖ్యంగా కోడిగుడ్ల ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. 30 గుడ్ల ట్రే ధర రూ.125కు చేరింది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి.

News March 29, 2026

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: CBN

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

News March 29, 2026

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: CBN

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

News March 29, 2026

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: CBN

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

News March 29, 2026

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: CBN

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

News March 29, 2026

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: CBN

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

News March 29, 2026

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: CBN

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

News March 29, 2026

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: CBN

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

News March 29, 2026

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: CBN

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.