India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈనెల 5న కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బేస్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు రమణయ్య తెలిపారు. 01/01/2010 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు మే మొదటి వారం కర్నూలు జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9010775080 నంబర్కు సంప్రదించవచ్చు అన్నారు.

ఈనెల 5న కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బేస్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు రమణయ్య తెలిపారు. 01/01/2010 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు మే మొదటి వారం కర్నూలు జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9010775080 నంబర్కు సంప్రదించవచ్చు అన్నారు.

ఈనెల 5న కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బేస్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు రమణయ్య తెలిపారు. 01/01/2010 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు మే మొదటి వారం కర్నూలు జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9010775080 నంబర్కు సంప్రదించవచ్చు అన్నారు.

ఈనెల 5న కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బేస్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు రమణయ్య తెలిపారు. 01/01/2010 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు మే మొదటి వారం కర్నూలు జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9010775080 నంబర్కు సంప్రదించవచ్చు అన్నారు.

గోనెగండ్ల మండలం కైరవాడి గ్రామంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా నగదు అందజేసిన ఆమె, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ వేకువజాము నుంచే పారదర్శకంగా ప్రారంభమైందని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం నేరుగా ఇంటికే సేవలు అందిస్తోందని పేర్కొన్నారు.

తుగ్గలి మండలం జొన్నగిరి, బొల్లవాని పల్లె, పగిడిరాయి గ్రామాలలో బంగారు వెలికితీతకు ఉపయోగిస్తున్న సైనైడ్ వాడకాన్ని నిషేధించాలని బీజెపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, హేమ సుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముడి బంగారం శుద్ధి చేయడానికి ప్రాణాంతకమైన రసాయన పదార్థాలు వాడటం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రులు టీజీ భరత్, రామానాయుడుకు వినతిపత్రం అందజేశారు.

వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరం ఉందని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు పేర్కొన్నారు. IQAC ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి ఆధారాలతో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధ్యమేనని వీసీ అభిప్రాయపడ్డారు.

వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరం ఉందని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు పేర్కొన్నారు. IQAC ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి ఆధారాలతో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధ్యమేనని వీసీ అభిప్రాయపడ్డారు.

వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరం ఉందని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు పేర్కొన్నారు. IQAC ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి ఆధారాలతో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధ్యమేనని వీసీ అభిప్రాయపడ్డారు.

వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరం ఉందని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు పేర్కొన్నారు. IQAC ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి ఆధారాలతో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధ్యమేనని వీసీ అభిప్రాయపడ్డారు.
Sorry, no posts matched your criteria.