Kurnool

News February 2, 2026

కర్నూలు: ‘30 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

image

వెల్దుర్తి మండలం కలగొట్ల జడ్పీహెచ్ పాఠశాలలో 1995-96లో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కల్లూరు ఎంఈవో శ్రీనివాసులు, విశ్రాంత ఉపాధ్యాయులు మునీశ్వరరావు, మహేశ్వర్ రెడ్డి పాల్గొని సూచనలు చేశారు.

News February 2, 2026

డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 2న AM 10 నుంచి PM 12:30 వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. కర్నూలు సహా 9 జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కాల్ చేసే వారు తమ విద్యుత్ సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోమన్నారు.

News February 2, 2026

డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 2న AM 10 నుంచి PM 12:30 వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. కర్నూలు సహా 9 జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కాల్ చేసే వారు తమ విద్యుత్ సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోమన్నారు.

News February 2, 2026

డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 2న AM 10 నుంచి PM 12:30 వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. కర్నూలు సహా 9 జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కాల్ చేసే వారు తమ విద్యుత్ సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోమన్నారు.

News February 2, 2026

డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 2న AM 10 నుంచి PM 12:30 వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. కర్నూలు సహా 9 జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కాల్ చేసే వారు తమ విద్యుత్ సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోమన్నారు.

News February 2, 2026

డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 2న AM 10 నుంచి PM 12:30 వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. కర్నూలు సహా 9 జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కాల్ చేసే వారు తమ విద్యుత్ సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోమన్నారు.

News February 2, 2026

డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 2న AM 10 నుంచి PM 12:30 వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. కర్నూలు సహా 9 జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కాల్ చేసే వారు తమ విద్యుత్ సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోమన్నారు.

News February 2, 2026

డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 2న AM 10 నుంచి PM 12:30 వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. కర్నూలు సహా 9 జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కాల్ చేసే వారు తమ విద్యుత్ సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోమన్నారు.

News February 2, 2026

డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 2న AM 10 నుంచి PM 12:30 వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. కర్నూలు సహా 9 జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కాల్ చేసే వారు తమ విద్యుత్ సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోమన్నారు.

News February 1, 2026

ప్రశాంతంగా మొదటి రోజు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

72 పరీక్షా కేంద్రాలలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల వివరాలను ఆర్ఐఓ లాలప్ప వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరంలో 3,895 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 158 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంలో 2,684 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 48 మంది గైర్హాజరయ్యారయ్యారని ఆయనను వివరించారు.