India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి రంగులు వేస్తున్నారు. కనీసం వాహనాల రాకపోకలను నివారించకుండా పెయింటింగ్ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పై నుంచి కింద నడుస్తున్న ఓ మహిళ, బాలుడిపై పెయింటింగ్ పడింది. ఆ సమయంలో ఇనుప రాడ్లు కానీ, పెయింట్ డబ్బాలు కానీ వారి మీద పడి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేది. కేవలం పెయింట్ మాత్రమే వారిపై పడడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి రంగులు వేస్తున్నారు. కనీసం వాహనాల రాకపోకలను నివారించకుండా పెయింటింగ్ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పై నుంచి కింద నడుస్తున్న ఓ మహిళ, బాలుడిపై పెయింటింగ్ పడింది. ఆ సమయంలో ఇనుప రాడ్లు కానీ, పెయింట్ డబ్బాలు కానీ వారి మీద పడి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేది. కేవలం పెయింట్ మాత్రమే వారిపై పడడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి రంగులు వేస్తున్నారు. కనీసం వాహనాల రాకపోకలను నివారించకుండా పెయింటింగ్ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పై నుంచి కింద నడుస్తున్న ఓ మహిళ, బాలుడిపై పెయింటింగ్ పడింది. ఆ సమయంలో ఇనుప రాడ్లు కానీ, పెయింట్ డబ్బాలు కానీ వారి మీద పడి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేది. కేవలం పెయింట్ మాత్రమే వారిపై పడడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి రంగులు వేస్తున్నారు. కనీసం వాహనాల రాకపోకలను నివారించకుండా పెయింటింగ్ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పై నుంచి కింద నడుస్తున్న ఓ మహిళ, బాలుడిపై పెయింటింగ్ పడింది. ఆ సమయంలో ఇనుప రాడ్లు కానీ, పెయింట్ డబ్బాలు కానీ వారి మీద పడి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేది. కేవలం పెయింట్ మాత్రమే వారిపై పడడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి రంగులు వేస్తున్నారు. కనీసం వాహనాల రాకపోకలను నివారించకుండా పెయింటింగ్ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పై నుంచి కింద నడుస్తున్న ఓ మహిళ, బాలుడిపై పెయింటింగ్ పడింది. ఆ సమయంలో ఇనుప రాడ్లు కానీ, పెయింట్ డబ్బాలు కానీ వారి మీద పడి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేది. కేవలం పెయింట్ మాత్రమే వారిపై పడడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.

విక్రమసింహపురి యూనివర్సిటీ(VSU) 10, 11, 12వ స్నాతకోత్సవాలు మే, లేదా జూన్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు స్నాతకోత్సవాలు ఒకేసారి నిర్వహించనున్నారు. తేదీలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. 2022-23, 23-24, 24-25 రెగ్యులర్ యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు, గతేడాది డిసెంబర్ 31 నాటికి పీహెచ్ విజయవంతంగా పూర్తి చేసిన వారు రావాలని కోరారు.

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు మరోసారి సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు లభించాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఏడాదిలోపు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో కలెక్టర్ ‘వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్’కు శ్రీకారం చుట్టారు. అధికారులను నెలలో నాలుగు సార్లు గ్రామానికి పంపి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇదే విధానాన్ని అందరూ అనుసరించాలని సీఎం ఇతర కలెక్టర్లకు సూచించారు.

నెల్లూరు జిల్లాలో కొత్తగా రెండు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దుత్తలూరు మండలం పాపంపల్లెలో డిఫెన్స్ రా మెటీరియల్ తయారీ యూనిట్ కోసం 349.95 ఎకరాలు కేటాయించడానికి ఓకే చెప్పింది. ఇక్కడ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అలాగే మనుబోలు మండలం మడమనూరు వద్ద 250 ఎకరాల్లో రూ.3500 కోట్లతో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ 3వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు సంతానోత్పత్తి పెరిగే సమయం కావడంతో ఈ సమయంలో వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో నేటి నుంచి చేపల వేట ఆగిపోనుంది. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు, మోటారు బోట్ల ద్వారా చేపల వేట సాగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.