Srikakulam

News January 4, 2026

SKLM: ‘బీసీ బాలికల హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు’

image

శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న బీసీ బాలికల హాస్టల్‌ను జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్నారు.

News January 4, 2026

SKLM: ‘బీసీ బాలికల హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు’

image

శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న బీసీ బాలికల హాస్టల్‌ను జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్నారు.

News January 4, 2026

SKLM: ‘బీసీ బాలికల హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు’

image

శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న బీసీ బాలికల హాస్టల్‌ను జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్నారు.

News January 4, 2026

SKLM: ‘బీసీ బాలికల హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు’

image

శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న బీసీ బాలికల హాస్టల్‌ను జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్నారు.

News January 4, 2026

SKLM: ‘బీసీ బాలికల హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు’

image

శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న బీసీ బాలికల హాస్టల్‌ను జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్నారు.

News January 3, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➤ఇచ్ఛాపురంలో ముగిసిన అభ్యుదయ సైకిల్ యాత్ర
➤కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఎమ్మెల్యే గోవిందరావు
➤నందిగాం: ఆవు ప్రాణాలను కాపాడిన ప్రైవేట్ వైద్యుడు
➤టెక్కలిలో గరుడ వాహనంపై ఊరేగిన దేవదేవుడు
➤పాడి రైతుల అభ్యున్నత ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కూన
➤మందస: గోడ కూలి కార్మికురాలు మృతి
➤ ఆమదాలవలసలో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన

News January 3, 2026

దువ్వాడ అడుగు ఎటువైపు ?

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణంపై శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్‌లోకి ఆయన వచ్చారు. ఏడాది క్రితం ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురికాగా.. పలు ఇంటర్వ్యూల్లో ఇది తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. జిల్లాలో మారుతున్న పొలిటికల్ సమీకరణాల దృష్ట్యా BJPలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దువ్వాడ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News January 3, 2026

శ్రీకాకుళం: Way2Newsకు రిపోర్టర్లు కావలెను

image

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, నందిగాం, గార, కొత్తూరు, జి.సిగడాం మండలాల నుంచి రిపోర్టర్లుగా పని చేసేందుకు Way2News దరఖాస్తులను స్వీకరిస్తోంది. మీడియా రంగంలో అనుభవం ఉన్న వారు ఈ <>లింక్‌పై<<>> క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి.

News January 3, 2026

మందస: గోడ కూలి కార్మికురాలు మృతి

image

మందస మండలం బేతాళపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా..బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికురాలిపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 3, 2026

శ్రీకాకుళం: B.Ed పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 14 B.Ed కళాశాల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 17లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఈనెల 27 నుంచి పరీక్షలు నిర్వహించనున్నామని వెల్లడించారు. 1,000 మంది వరకు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. త్వరలో పరీక్ష షెడ్యూల్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.