Srikakulam

News March 30, 2026

రామ్మోహన్ నాయుడు అరుదైన రికార్డ్

image

దేశంలోని అత్యంత ప్రతిభావoతులైన నాయకుల్లో ఒకరిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు నిలిచారు. ప్రముఖ పత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ మార్చి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన ‘భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు’ జాబితాలో యువ నేత రామ్మోహన్ 90వ ర్యాంక్ సాధించారు. ప్రతిభ, పనితీరు, ప్రజాదరణ, సేవ ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. ఈ సూచికలో ప్రధాని మోదీ, అమిత్ షా, తదితర అగ్ర నేతలు ఉన్నారు.

News March 30, 2026

అత్యంత ప్రతిభావంతుల జాబితాలో రామ్మోహన్

image

దేశంలోని అత్యంత ప్రతిభావoతులైన నాయకుల్లో ఒకరిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు నిలిచారు. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్సప్రెస్ మార్చి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన ‘భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు’ జాబితాలో యువ నేత రామ్మోహన్ 90వ ర్యాంక్ సాధించారు. ప్రతిభ, పనితీరు, ప్రజాదరణ, సేవ ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. ఈ సూచికలో ప్రధాని మోదీ, అమిత్ షా, తదితర అగ్ర నేతలు ఉన్నారు.

News March 30, 2026

అత్యంత ప్రతిభావంతుల జాబితాలో రామ్మోహన్

image

దేశంలోని అత్యంత ప్రతిభావoతులైన నాయకుల్లో ఒకరిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు నిలిచారు. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్సప్రెస్ మార్చి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన ‘భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు’ జాబితాలో యువ నేత రామ్మోహన్ 90వ ర్యాంక్ సాధించారు. ప్రతిభ, పనితీరు, ప్రజాదరణ, సేవ ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. ఈ సూచికలో ప్రధాని మోదీ, అమిత్ షా, తదితర అగ్ర నేతలు ఉన్నారు.

News March 30, 2026

అత్యంత ప్రతిభావంతుల జాబితాలో రామ్మోహన్

image

దేశంలోని అత్యంత ప్రతిభావoతులైన నాయకుల్లో ఒకరిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు నిలిచారు. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్సప్రెస్ మార్చి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన ‘భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు’ జాబితాలో యువ నేత రామ్మోహన్ 90వ ర్యాంక్ సాధించారు. ప్రతిభ, పనితీరు, ప్రజాదరణ, సేవ ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. ఈ సూచికలో ప్రధాని మోదీ, అమిత్ షా, తదితర అగ్ర నేతలు ఉన్నారు.

News March 30, 2026

అత్యంత ప్రతిభావంతుల జాబితాలో రామ్మోహన్

image

దేశంలోని అత్యంత ప్రతిభావoతులైన నాయకుల్లో ఒకరిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు నిలిచారు. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్సప్రెస్ మార్చి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన ‘భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు’ జాబితాలో యువ నేత రామ్మోహన్ 90వ ర్యాంక్ సాధించారు. ప్రతిభ, పనితీరు, ప్రజాదరణ, సేవ ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. ఈ సూచికలో ప్రధాని మోదీ, అమిత్ షా, తదితర అగ్ర నేతలు ఉన్నారు.

News March 30, 2026

SKLM: నేడు జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి రాక

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేడు జిల్లాకు రానున్నట్లు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జీరో పవర్టీ P4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డా.బీ.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొంటారన్నారు.

News March 30, 2026

SKLM: నేడు జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి రాక

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేడు జిల్లాకు రానున్నట్లు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జీరో పవర్టీ P4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డా.బీ.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొంటారన్నారు.

News March 30, 2026

SKLM: నేడు జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి రాక

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేడు జిల్లాకు రానున్నట్లు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జీరో పవర్టీ P4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డా.బీ.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొంటారన్నారు.

News March 30, 2026

SKLM: నేడు జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి రాక

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేడు జిల్లాకు రానున్నట్లు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జీరో పవర్టీ P4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డా.బీ.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొంటారన్నారు.

News March 30, 2026

SKLM: నేడు జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి రాక

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేడు జిల్లాకు రానున్నట్లు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జీరో పవర్టీ P4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డా.బీ.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొంటారన్నారు.