Visakhapatnam

News March 26, 2026

28న విద్యుత్ లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు జీవీఎంసీ పిలుపు

image

ప్రపంచ వ్యాప్తంగా మార్చి 28న నిర్వహించే ఎర్త్ అవర్‌లో విశాఖ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. మార్చి 28న శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని సూచించారు. భవిష్యత్ తరాల కోసం మన భూమిని కాపాడటంలో భాగంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News March 26, 2026

వందేళ్ల ప్రగతికి ప్రతీక ఏయూ: గవర్నర్

image

ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికి గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో విశిష్ట ప్రగతితో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విజ్ఞానం, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషించిందన్నారు. డిగ్రీ సాధన ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభం అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 26, 2026

వందేళ్ల ప్రగతికి ప్రతీక ఏయూ: గవర్నర్

image

ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికి గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో విశిష్ట ప్రగతితో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విజ్ఞానం, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషించిందన్నారు. డిగ్రీ సాధన ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభం అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 26, 2026

వందేళ్ల ప్రగతికి ప్రతీక ఏయూ: గవర్నర్

image

ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికి గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో విశిష్ట ప్రగతితో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విజ్ఞానం, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషించిందన్నారు. డిగ్రీ సాధన ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభం అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 26, 2026

వందేళ్ల ప్రగతికి ప్రతీక ఏయూ: గవర్నర్

image

ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికి గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో విశిష్ట ప్రగతితో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విజ్ఞానం, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషించిందన్నారు. డిగ్రీ సాధన ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభం అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 26, 2026

వందేళ్ల ప్రగతికి ప్రతీక ఏయూ: గవర్నర్

image

ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికి గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో విశిష్ట ప్రగతితో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విజ్ఞానం, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషించిందన్నారు. డిగ్రీ సాధన ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభం అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 26, 2026

వందేళ్ల ప్రగతికి ప్రతీక ఏయూ: గవర్నర్

image

ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికి గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో విశిష్ట ప్రగతితో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విజ్ఞానం, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషించిందన్నారు. డిగ్రీ సాధన ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభం అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 26, 2026

వందేళ్ల ప్రగతికి ప్రతీక ఏయూ: గవర్నర్

image

ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికి గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో విశిష్ట ప్రగతితో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విజ్ఞానం, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషించిందన్నారు. డిగ్రీ సాధన ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభం అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 26, 2026

వందేళ్ల ప్రగతికి ప్రతీక ఏయూ: గవర్నర్

image

ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికి గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో విశిష్ట ప్రగతితో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విజ్ఞానం, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషించిందన్నారు. డిగ్రీ సాధన ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభం అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 26, 2026

వందేళ్ల ప్రగతికి ప్రతీక ఏయూ: గవర్నర్

image

ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికి గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో విశిష్ట ప్రగతితో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విజ్ఞానం, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషించిందన్నారు. డిగ్రీ సాధన ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభం అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.