India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భీమవరం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ సరఫరా లేని కాలనీలను వెంటనే గుర్తించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

భీమవరం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ సరఫరా లేని కాలనీలను వెంటనే గుర్తించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

భీమవరం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ సరఫరా లేని కాలనీలను వెంటనే గుర్తించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

భీమవరం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ సరఫరా లేని కాలనీలను వెంటనే గుర్తించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

భీమవరం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ సరఫరా లేని కాలనీలను వెంటనే గుర్తించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

వీరవాసరం మండలం వడ్డిగూడెం, పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామాలలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శనివారం ఉపాధి హామీ కూలీలతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతే ప్రధాన లక్ష్యమని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కూలీలకు సూచించారు. విబిజి రామ్ జీ పథకంపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. కలెక్టర్ నాగరాణి పాల్గొని కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వీరవాసరం మండలం వడ్డిగూడెం, పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామాలలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శనివారం ఉపాధి హామీ కూలీలతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతే ప్రధాన లక్ష్యమని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కూలీలకు సూచించారు. విబిజి రామ్ జీ పథకంపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. కలెక్టర్ నాగరాణి పాల్గొని కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పాలకోడేరు మండలం రైల్వే గేట్ సమీపంలో 32 ఏళ్ల గుర్తుతెలియని యువకుడు రైలు ఢీకొని మృతి చెందాడు. భీమవరం రైల్వే ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి కాకినాడ-లింగంపల్లి స్పెషల్ ట్రైన్ ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చన్నారు. మృతుని గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుడికి సంబంధించిన ఆచూకీ తెలిసిన వారు భీమవరం రైల్వే గవర్నమెంట్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.

పాలకొల్లు పట్టణానికి చెందిన గురుజు లక్ష్మి అంజన శుక్రవారం విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆమె తండ్రి భీమవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్లో రైటర్ కాగా, తల్లి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. తాను పనిచేస్తున్న పోలీస్ శాఖలో తమ కూతురు డీఎస్పీగా ఉద్యోగం పొందడం పట్ల లక్ష్మీ అంజన తల్లితండ్రుల అమితానందాన్ని వ్యక్తం చేశారు.

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, చేయించుకోవడం చట్టరీత్యా నేరమని, ఇందుకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని డీఆర్వో శివన్నారాయణ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి కమిటీతో ఆయన సమీక్షించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.