Hyderabad

News April 11, 2026

HYD: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు!

image

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవేలపై పరిశుభ్రత కోసం ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్లు మురికిగా ఉంటే, ‘రాజమార్గ యాత్ర’ యాప్‌లో ఫొటో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు నిజమైతే రూ.1000 ఫాస్టాగ్ రివార్డు లభిస్తుంది. అయితే, జియో-ఫెన్సింగ్ కారణంగా మీరు నేరుగా టోల్ ప్లాజా వద్ద ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

News April 11, 2026

HYD: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు!

image

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవేలపై పరిశుభ్రత కోసం ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్లు మురికిగా ఉంటే, ‘రాజమార్గ యాత్ర’ యాప్‌లో ఫొటో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు నిజమైతే రూ.1000 ఫాస్టాగ్ రివార్డు లభిస్తుంది. అయితే, జియో-ఫెన్సింగ్ కారణంగా మీరు నేరుగా టోల్ ప్లాజా వద్ద ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

News April 11, 2026

HYD: Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానం!

image

వయసైపోతుందనే దిగులు వద్దు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు! 2050 నాటికి 35 కోట్ల మంది వృద్ధులు ఉండనున్న భారత్‌లో ‘Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానంతో కొత్త ఇన్నింగ్స్’ అని చాటింది IIIT హైదరాబాద్ నిర్వహించిన సింపోజియం. ‘లెర్నింగ్ అండ్ లాంజివిటీ’ పేరిట జరిగిన ఈ సదస్సులో వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడమే మెదడు ఆరోగ్యానికి అసలైన మందని నిపుణులు స్పష్టం చేశారు.

News April 11, 2026

HYD: Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానం!

image

వయసైపోతుందనే దిగులు వద్దు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు! 2050 నాటికి 35 కోట్ల మంది వృద్ధులు ఉండనున్న భారత్‌లో ‘Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానంతో కొత్త ఇన్నింగ్స్’ అని చాటింది IIIT హైదరాబాద్ నిర్వహించిన సింపోజియం. ‘లెర్నింగ్ అండ్ లాంజివిటీ’ పేరిట జరిగిన ఈ సదస్సులో వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడమే మెదడు ఆరోగ్యానికి అసలైన మందని నిపుణులు స్పష్టం చేశారు.

News April 11, 2026

HYD: Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానం!

image

వయసైపోతుందనే దిగులు వద్దు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు! 2050 నాటికి 35 కోట్ల మంది వృద్ధులు ఉండనున్న భారత్‌లో ‘Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానంతో కొత్త ఇన్నింగ్స్’ అని చాటింది IIIT హైదరాబాద్ నిర్వహించిన సింపోజియం. ‘లెర్నింగ్ అండ్ లాంజివిటీ’ పేరిట జరిగిన ఈ సదస్సులో వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడమే మెదడు ఆరోగ్యానికి అసలైన మందని నిపుణులు స్పష్టం చేశారు.

News April 11, 2026

HYD: Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానం!

image

వయసైపోతుందనే దిగులు వద్దు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు! 2050 నాటికి 35 కోట్ల మంది వృద్ధులు ఉండనున్న భారత్‌లో ‘Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానంతో కొత్త ఇన్నింగ్స్’ అని చాటింది IIIT హైదరాబాద్ నిర్వహించిన సింపోజియం. ‘లెర్నింగ్ అండ్ లాంజివిటీ’ పేరిట జరిగిన ఈ సదస్సులో వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడమే మెదడు ఆరోగ్యానికి అసలైన మందని నిపుణులు స్పష్టం చేశారు.

News April 11, 2026

HYD: Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానం!

image

వయసైపోతుందనే దిగులు వద్దు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు! 2050 నాటికి 35 కోట్ల మంది వృద్ధులు ఉండనున్న భారత్‌లో ‘Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానంతో కొత్త ఇన్నింగ్స్’ అని చాటింది IIIT హైదరాబాద్ నిర్వహించిన సింపోజియం. ‘లెర్నింగ్ అండ్ లాంజివిటీ’ పేరిట జరిగిన ఈ సదస్సులో వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడమే మెదడు ఆరోగ్యానికి అసలైన మందని నిపుణులు స్పష్టం చేశారు.

News April 11, 2026

HYD: Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానం!

image

వయసైపోతుందనే దిగులు వద్దు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు! 2050 నాటికి 35 కోట్ల మంది వృద్ధులు ఉండనున్న భారత్‌లో ‘Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానంతో కొత్త ఇన్నింగ్స్’ అని చాటింది IIIT హైదరాబాద్ నిర్వహించిన సింపోజియం. ‘లెర్నింగ్ అండ్ లాంజివిటీ’ పేరిట జరిగిన ఈ సదస్సులో వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడమే మెదడు ఆరోగ్యానికి అసలైన మందని నిపుణులు స్పష్టం చేశారు.

News April 11, 2026

HYD: Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానం!

image

వయసైపోతుందనే దిగులు వద్దు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు! 2050 నాటికి 35 కోట్ల మంది వృద్ధులు ఉండనున్న భారత్‌లో ‘Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానంతో కొత్త ఇన్నింగ్స్’ అని చాటింది IIIT హైదరాబాద్ నిర్వహించిన సింపోజియం. ‘లెర్నింగ్ అండ్ లాంజివిటీ’ పేరిట జరిగిన ఈ సదస్సులో వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడమే మెదడు ఆరోగ్యానికి అసలైన మందని నిపుణులు స్పష్టం చేశారు.

News April 11, 2026

HYD: Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానం!

image

వయసైపోతుందనే దిగులు వద్దు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు! 2050 నాటికి 35 కోట్ల మంది వృద్ధులు ఉండనున్న భారత్‌లో ‘Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానంతో కొత్త ఇన్నింగ్స్’ అని చాటింది IIIT హైదరాబాద్ నిర్వహించిన సింపోజియం. ‘లెర్నింగ్ అండ్ లాంజివిటీ’ పేరిట జరిగిన ఈ సదస్సులో వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడమే మెదడు ఆరోగ్యానికి అసలైన మందని నిపుణులు స్పష్టం చేశారు.