India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ జిల్లా యువతకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత స్కిల్స్ పెంచుకోవాలని, పరిశ్రమలు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం ఉపాధి శాఖను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా యువతకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత స్కిల్స్ పెంచుకోవాలని, పరిశ్రమలు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం ఉపాధి శాఖను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా యువతకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత స్కిల్స్ పెంచుకోవాలని, పరిశ్రమలు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం ఉపాధి శాఖను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా యువతకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత స్కిల్స్ పెంచుకోవాలని, పరిశ్రమలు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం ఉపాధి శాఖను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రజలు తమ ఇంట్లోని సౌకర్యాల వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో తన నివాసంలో డిజిటల్ విధానంలో వివరాలను నమోదు చేసిన ఆయన, https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కాగిత రహితంగా, పారదర్శకంగా సాగుతున్న ఈ డిజిటల్ జనగణన ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు తమ ఇంట్లోని సౌకర్యాల వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో తన నివాసంలో డిజిటల్ విధానంలో వివరాలను నమోదు చేసిన ఆయన, https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కాగిత రహితంగా, పారదర్శకంగా సాగుతున్న ఈ డిజిటల్ జనగణన ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు తమ ఇంట్లోని సౌకర్యాల వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో తన నివాసంలో డిజిటల్ విధానంలో వివరాలను నమోదు చేసిన ఆయన, https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కాగిత రహితంగా, పారదర్శకంగా సాగుతున్న ఈ డిజిటల్ జనగణన ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు తమ ఇంట్లోని సౌకర్యాల వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో తన నివాసంలో డిజిటల్ విధానంలో వివరాలను నమోదు చేసిన ఆయన, https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కాగిత రహితంగా, పారదర్శకంగా సాగుతున్న ఈ డిజిటల్ జనగణన ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు తమ ఇంట్లోని సౌకర్యాల వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో తన నివాసంలో డిజిటల్ విధానంలో వివరాలను నమోదు చేసిన ఆయన, https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కాగిత రహితంగా, పారదర్శకంగా సాగుతున్న ఈ డిజిటల్ జనగణన ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు తమ ఇంట్లోని సౌకర్యాల వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో తన నివాసంలో డిజిటల్ విధానంలో వివరాలను నమోదు చేసిన ఆయన, https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కాగిత రహితంగా, పారదర్శకంగా సాగుతున్న ఈ డిజిటల్ జనగణన ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.