Khammam

News January 4, 2026

ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

image

ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కె. రవితేజపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుమలాయపాలెం ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో తోటి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రవితేజను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

News January 4, 2026

ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

image

ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కె. రవితేజపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుమలాయపాలెం ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో తోటి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రవితేజను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

News January 4, 2026

ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

image

ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కె. రవితేజపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుమలాయపాలెం ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో తోటి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రవితేజను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

News January 4, 2026

ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

image

ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కె. రవితేజపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుమలాయపాలెం ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో తోటి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రవితేజను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

News January 4, 2026

ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

image

ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కె. రవితేజపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుమలాయపాలెం ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో తోటి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రవితేజను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

News January 4, 2026

ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

image

ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కె. రవితేజపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుమలాయపాలెం ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో తోటి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రవితేజను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

News January 4, 2026

ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

image

ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కె. రవితేజపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుమలాయపాలెం ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో తోటి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రవితేజను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

News January 4, 2026

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ‘టెట్’

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 9 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 1,760 మందికి గాను 1,631 మంది, మధ్యాహ్నం 1,615 మంది హాజరైనట్లు డీఈవో చైతన్యజైనీ వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు సజావుగా సాగాయని, హాజరు శాతం సంతృప్తికరంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

News January 4, 2026

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ‘టెట్’

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 9 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 1,760 మందికి గాను 1,631 మంది, మధ్యాహ్నం 1,615 మంది హాజరైనట్లు డీఈవో చైతన్యజైనీ వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు సజావుగా సాగాయని, హాజరు శాతం సంతృప్తికరంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

News January 4, 2026

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ‘టెట్’

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 9 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 1,760 మందికి గాను 1,631 మంది, మధ్యాహ్నం 1,615 మంది హాజరైనట్లు డీఈవో చైతన్యజైనీ వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు సజావుగా సాగాయని, హాజరు శాతం సంతృప్తికరంగా ఉందని ఆమె పేర్కొన్నారు.