Mahbubnagar

News March 31, 2026

MBNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

image

మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన గుద్దేటి బజార్ (48) వృత్తి రీత్యా వ్యవసాయ కూలీ, సోమవారం కానుగు విత్తనాల సేకరణ కోసం వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

News March 31, 2026

MBNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

image

మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన గుద్దేటి బజార్ (48) వృత్తి రీత్యా వ్యవసాయ కూలీ, సోమవారం కానుగు విత్తనాల సేకరణ కోసం వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

News March 31, 2026

MBNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

image

మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన గుద్దేటి బజార్ (48) వృత్తి రీత్యా వ్యవసాయ కూలీ, సోమవారం కానుగు విత్తనాల సేకరణ కోసం వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

News March 31, 2026

MBNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

image

మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన గుద్దేటి బజార్ (48) వృత్తి రీత్యా వ్యవసాయ కూలీ, సోమవారం కానుగు విత్తనాల సేకరణ కోసం వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

News March 30, 2026

MBNR: ఇప్ప సారాయి సాధ్యమేనా? కనుమరుగైన చెట్లు!

image

ఇప్ప సారాయి అమ్మకాలు జరపాలని ఇటీవలే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రజల్లో భిన్న వాదన మొదలైంది. నియోజకవర్గంలో ఒకప్పుడు గుట్టలు మైదాన ప్రదేశాలు ఉండడంతో విపరీతంగా విప్ప పువ్వు చెట్లు ఉండేవని.. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మాయలో గుట్టలు, పొలాలు మాయమై వెంచర్లుగా వెలిశాయని విప్ప చెట్లు లేవని చర్చించుకుంటున్నారు. చెట్లు పెంచాలంటే పదేళ్లు పడతాదన్నారు.

News March 30, 2026

MBNR: ఇప్ప సారాయి సాధ్యమేనా? కనుమరుగైన చెట్లు!

image

ఇప్ప సారాయి అమ్మకాలు జరపాలని ఇటీవలే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రజల్లో భిన్న వాదన మొదలైంది. నియోజకవర్గంలో ఒకప్పుడు గుట్టలు మైదాన ప్రదేశాలు ఉండడంతో విపరీతంగా విప్ప పువ్వు చెట్లు ఉండేవని.. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మాయలో గుట్టలు, పొలాలు మాయమై వెంచర్లుగా వెలిశాయని విప్ప చెట్లు లేవని చర్చించుకుంటున్నారు. చెట్లు పెంచాలంటే పదేళ్లు పడతాదన్నారు.

News March 29, 2026

పాలమూరు: లోక్ అదాలత్..UPDATE!!

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 3,416 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. ఐపీసీ (IPC) కేసులు-524, డీడీ (DD) కేసులు – 794, ఈపెట్టీ (e-Petty) కేసులు – 1,979 సైబర్ క్రైమ్ కేసులు-119 ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు, కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గినట్లు ఎస్పీ వెల్లడించారు.

News March 29, 2026

MBNR: లోక్ అదాలత్‌.. 3,416 కేసుల పరిష్కారం

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసుల పరిష్కారంలో విశేష ఫలితాలు సాధించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 3,416 కేసులు పరిష్కరింనట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలు ఈ విధమైన అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.

News March 28, 2026

పాలమూరు: అత్యవసర పరిస్థితుల్లో అపర సంజీవని 108 సేవలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 108 సేవలు ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 అంబులెన్సులు 108కు ఫోన్ చేసిన 15 నిమిషాల లోపల సంఘటన స్థలానికి చేరుకుంటున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవి Way2Newsతో తెలిపారు. మార్చి 2025 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 2026 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 81,540 మందికి అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించి ప్రాణపాయ స్థితి నుంచి కాపాడారు.

News March 28, 2026

MBNR: కొత్త పింఛన్ కోసం.. నాలుగేళ్లుగా ఎదురుచూపు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఆశావాహులు నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అప్పటి BRS ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కొత్తగా 2 లక్షల పింఛన్లు మంజూరు చేస్తామని తాజా బడ్జెట్‌లో ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే చాలా వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. మరి ఎదురుచూపులకు తెరపడేనా..!