India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పశువులకు సోకే గాలికుంటు అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. వైరస్ వల్ల వచ్చే ఈ రోగానికి ప్రత్యేకమైన మందు లేదు. వ్యాధి సోకితే కేవలం లక్షణాలను బట్టి గాయాలు కడగడం, యాంటీ బయాటిక్స్ వాడటం, మెత్తటి మేత పెట్టడం మాత్రమే చేయగలం. దీంతో పశువులు తీవ్రంగా ఇబ్బంది పడతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు నిరోధక టీకాలను రైతులు తమ పశువులకు తప్పనిసరిగా వేయించి కాపాడుకోవాలి.

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రిఫ్రిజిరేటర్లు పేలుతున్న <<19570386>>ఘటన<<>>లు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని నివారించాలంటే ఫ్రిడ్జ్ను గోడకు ఆనించకుండా గాలి ఆడేలా కనీసం అడుగు దూరం ఉంచాలి. దీనివల్ల కంప్రెసర్ వేడి బయటకు పోతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణకు నాణ్యమైన స్టెబిలైజర్ వాడాలి. ఫ్రిడ్జ్లో పరిమితికి మించి వస్తువులను కుక్కకూడదు. ఇబ్బందులుంటే మెకానిక్తో తనిఖీ చేయిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్రెడ్డి ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్రెడ్డి ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్రెడ్డి ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్రెడ్డి ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్రెడ్డి ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్రెడ్డి ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్రెడ్డి ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్రెడ్డి ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.