Nizamabad

News April 8, 2026

టీయూ: లైబ్రరీ ఫెస్ట్ – 2026 బ్రోచర్ ఆవిష్కరణ

image

తెలంగాణ విశ్వవిద్యాలయ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, సాహిత్యంపై అభిరుచిని విస్తరించడం& సమాజంలో పఠన సంస్కృతిని బలోపేతం చేయడం లక్ష్యంగా April 15న నిర్వహించే ‘లైబ్రరీ ఫెస్ట్ -2026’ బ్రోచర్‌ను వర్సిటీ వీసీ టీ.యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుందని కన్వీనర్ లావణ్య తెలిపారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి ఉన్నారు.

News April 8, 2026

టీయూ: లైబ్రరీ ఫెస్ట్ – 2026 బ్రోచర్ ఆవిష్కరణ

image

తెలంగాణ విశ్వవిద్యాలయ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, సాహిత్యంపై అభిరుచిని విస్తరించడం& సమాజంలో పఠన సంస్కృతిని బలోపేతం చేయడం లక్ష్యంగా April 15న నిర్వహించే ‘లైబ్రరీ ఫెస్ట్ -2026’ బ్రోచర్‌ను వర్సిటీ వీసీ టీ.యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుందని కన్వీనర్ లావణ్య తెలిపారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి ఉన్నారు.

News April 8, 2026

టీయూ: లైబ్రరీ ఫెస్ట్ – 2026 బ్రోచర్ ఆవిష్కరణ

image

తెలంగాణ విశ్వవిద్యాలయ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, సాహిత్యంపై అభిరుచిని విస్తరించడం& సమాజంలో పఠన సంస్కృతిని బలోపేతం చేయడం లక్ష్యంగా April 15న నిర్వహించే ‘లైబ్రరీ ఫెస్ట్ -2026’ బ్రోచర్‌ను వర్సిటీ వీసీ టీ.యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుందని కన్వీనర్ లావణ్య తెలిపారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి ఉన్నారు.

News April 8, 2026

టీయూ: లైబ్రరీ ఫెస్ట్ – 2026 బ్రోచర్ ఆవిష్కరణ

image

తెలంగాణ విశ్వవిద్యాలయ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, సాహిత్యంపై అభిరుచిని విస్తరించడం& సమాజంలో పఠన సంస్కృతిని బలోపేతం చేయడం లక్ష్యంగా April 15న నిర్వహించే ‘లైబ్రరీ ఫెస్ట్ -2026’ బ్రోచర్‌ను వర్సిటీ వీసీ టీ.యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుందని కన్వీనర్ లావణ్య తెలిపారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి ఉన్నారు.

News April 8, 2026

నిజామాబాద్: ఐడీఓసీ ఉద్యోగుల కోసం ఆరోగ్య శిబిరం

image

నిజామాబాద్‌లో ఐడీఓసీ ఉద్యోగుల కోసం జీవనశైలి వ్యాధుల నిర్ధారణ శిబిరం డాక్టర్ బి.రాజశ్రీ పర్యవేక్షణలో నిర్వహించారు. 72 మంది ఉద్యోగులపై హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె సమస్యల పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 8 మందిలో హైపర్‌టెన్షన్ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 451 మంది పరీక్షలు చేయించుకున్నారన్నారు. క్షయ నిర్ధారణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో తెలిపారు.

News April 8, 2026

నిజామాబాద్: ఐడీఓసీ ఉద్యోగుల కోసం ఆరోగ్య శిబిరం

image

నిజామాబాద్‌లో ఐడీఓసీ ఉద్యోగుల కోసం జీవనశైలి వ్యాధుల నిర్ధారణ శిబిరం డాక్టర్ బి.రాజశ్రీ పర్యవేక్షణలో నిర్వహించారు. 72 మంది ఉద్యోగులపై హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె సమస్యల పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 8 మందిలో హైపర్‌టెన్షన్ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 451 మంది పరీక్షలు చేయించుకున్నారన్నారు. క్షయ నిర్ధారణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో తెలిపారు.

News April 8, 2026

నిజామాబాద్: ఐడీఓసీ ఉద్యోగుల కోసం ఆరోగ్య శిబిరం

image

నిజామాబాద్‌లో ఐడీఓసీ ఉద్యోగుల కోసం జీవనశైలి వ్యాధుల నిర్ధారణ శిబిరం డాక్టర్ బి.రాజశ్రీ పర్యవేక్షణలో నిర్వహించారు. 72 మంది ఉద్యోగులపై హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె సమస్యల పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 8 మందిలో హైపర్‌టెన్షన్ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 451 మంది పరీక్షలు చేయించుకున్నారన్నారు. క్షయ నిర్ధారణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో తెలిపారు.

News April 8, 2026

నిజామాబాద్: ఐడీఓసీ ఉద్యోగుల కోసం ఆరోగ్య శిబిరం

image

నిజామాబాద్‌లో ఐడీఓసీ ఉద్యోగుల కోసం జీవనశైలి వ్యాధుల నిర్ధారణ శిబిరం డాక్టర్ బి.రాజశ్రీ పర్యవేక్షణలో నిర్వహించారు. 72 మంది ఉద్యోగులపై హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె సమస్యల పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 8 మందిలో హైపర్‌టెన్షన్ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 451 మంది పరీక్షలు చేయించుకున్నారన్నారు. క్షయ నిర్ధారణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో తెలిపారు.

News April 8, 2026

నిజామాబాద్: ఐడీఓసీ ఉద్యోగుల కోసం ఆరోగ్య శిబిరం

image

నిజామాబాద్‌లో ఐడీఓసీ ఉద్యోగుల కోసం జీవనశైలి వ్యాధుల నిర్ధారణ శిబిరం డాక్టర్ బి.రాజశ్రీ పర్యవేక్షణలో నిర్వహించారు. 72 మంది ఉద్యోగులపై హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె సమస్యల పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 8 మందిలో హైపర్‌టెన్షన్ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 451 మంది పరీక్షలు చేయించుకున్నారన్నారు. క్షయ నిర్ధారణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో తెలిపారు.

News April 8, 2026

నిజామాబాద్: ఐడీఓసీ ఉద్యోగుల కోసం ఆరోగ్య శిబిరం

image

నిజామాబాద్‌లో ఐడీఓసీ ఉద్యోగుల కోసం జీవనశైలి వ్యాధుల నిర్ధారణ శిబిరం డాక్టర్ బి.రాజశ్రీ పర్యవేక్షణలో నిర్వహించారు. 72 మంది ఉద్యోగులపై హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె సమస్యల పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 8 మందిలో హైపర్‌టెన్షన్ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 451 మంది పరీక్షలు చేయించుకున్నారన్నారు. క్షయ నిర్ధారణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో తెలిపారు.