India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఎండల తీవ్రతకు కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ రూ.380 నుంచి రూ.390 వరకు పలుకుతుండగా, విత్ స్కిన్ ధర రూ.350 నుంచి రూ.360కి చేరింది. లైవ్ కోడిని కిలో రూ.240 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఎండల తీవ్రతకు కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ రూ.380 నుంచి రూ.390 వరకు పలుకుతుండగా, విత్ స్కిన్ ధర రూ.350 నుంచి రూ.360కి చేరింది. లైవ్ కోడిని కిలో రూ.240 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఎండల తీవ్రతకు కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ రూ.380 నుంచి రూ.390 వరకు పలుకుతుండగా, విత్ స్కిన్ ధర రూ.350 నుంచి రూ.360కి చేరింది. లైవ్ కోడిని కిలో రూ.240 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఎండల తీవ్రతకు కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ రూ.380 నుంచి రూ.390 వరకు పలుకుతుండగా, విత్ స్కిన్ ధర రూ.350 నుంచి రూ.360కి చేరింది. లైవ్ కోడిని కిలో రూ.240 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రినగర్లో ఉన్న వ్యభిచార గృహాలపై శనివారం దాడి చేసినట్లు CCS పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పలువురు విటులు, విటురాళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,690 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం వారిని 4వ టౌన్ పోలీసులకు అప్పగించామన్నారు.

నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రినగర్లో ఉన్న వ్యభిచార గృహాలపై శనివారం దాడి చేసినట్లు CCS పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పలువురు విటులు, విటురాళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,690 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం వారిని 4వ టౌన్ పోలీసులకు అప్పగించామన్నారు.

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ (25 కోర్సుల) పరీక్ష ఫలితాలను టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ టి. యాదగిరి రావు శనివారం విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.సంపత్, డా.నందిని పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా, వారికి జవాబుదారీగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. శనివారం జరిగిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్పొరేటర్లు ప్రస్తావించే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపేందుకు నెల రోజుల లోపే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్నారు.

నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన అంచనా వ్యయం రూ. 24700.60 లక్షల బడ్జెట్ ఆమోదం పొందింది. శనివారం కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 2026-2027 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్ తో పాటు, 2025 – 2026 సవరించిన అంచనా బడ్జెట్ ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల, ఆర్మూర్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, తాగునీరు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్కు తావులేకుండా నిఘా ఉంచాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.