India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన పోస్టాఫీసు పాస్బుక్స్, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు.

చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన పోస్టాఫీసు పాస్బుక్స్, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు.

చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన పోస్టాఫీసు పాస్బుక్స్, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు.

చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన పోస్టాఫీసు పాస్బుక్స్, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు.

చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన పోస్టాఫీసు పాస్బుక్స్, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు.

జిల్లాలో పశువులు 57,774, బర్రెలు 6,46,106, గొర్రెలు 10,95,197, మేకలు 3,86,929 చొప్పున ఉన్న పశు సంపదకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ఎనిమల్ షెల్టర్స్ పడకేసాయి. జిల్లాకు 2700 షెల్టర్స్ మంజురైతే 800 మాత్రమే పూర్తవ్వగా మిగిలిన 1900 నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. పశువులకు రూ.2.30 లక్షలకు 90% సబ్సిడీ, గొర్రెలు, మేకలకు రూ.2.30 లక్షలు, పౌల్ట్రీ కింద రూ.1.32 లక్షలకు 70% సబ్సిడీ ఇస్తున్నారు.

కరెంటోళ్లు మామూలోల్లు కాదు.. గ్రామాల్లో వారు చెప్పిందే వేదం. ఎప్పుడొస్తే అప్పుడే పని. అప్పటివరకు ప్రమాదమైనా అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. పని చేస్తే వాళ్లు అడిగినంత ఇవ్వాల్సిందే. లేకుంటే తిరిగి ముఖం కూడా చూడరు. మరోవైపు 247 మంది లైన్మెన్లకు కేవలం 50 మంది మాత్రమే ఉండడం వీరికి డిమాండ్ పెరిగింది. ఇంత కొరత ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకపోవడం గమనార్హం.

కృషి, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించాడు రాపూరు మండలం గోనుపల్లికి చెందిన బొడ్డు రవి. మంగళవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో రవి డిప్యూటీ తహశీల్దార్గా ఎంపికయ్యారు. రైతు దంపతులు దశయ్య, రమాదేవిల కుమారుడైన రవి, ప్రస్తుతం ఏఎస్ పేటలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా, పనుల్లో తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూనే సొంతంగా చదివి ఈ విజయం సాధించడం విశేషం.

నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతల బాధ్యత పూర్తిగా నారీమణుల చేతుల్లోనే ఉంది. ఎస్పీ అజితా వెజెండ్ల నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్ష, గూడూరు డీఎస్పీ గీతా కుమారి వంటి ఐరన్ లేడీస్ పాలనా పగ్గాలు చేపట్టారు. ఉన్నతస్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు మహిళా అధికారులే కీలక పోస్టింగ్లో ఉన్నారు. నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతూ.. బాధితులకు అమ్మలా అండగా నిలుస్తున్నారు

నెల్లూరు జిల్లాలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. నేరగాళ్లలో మార్పు రావడం లేదు. నిరంతరం నిఘా ఉంచడం, కౌన్సెలింగ్ నిర్వహించడం, చివరికి నేరాలకు పాల్పడిన వారిని నడిరోడ్డుపై బేడీలతో నడిపిస్తున్నా రౌడీమూకల తీరు మారడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి గొడవలు, వ్యక్తిగత విభేదాలకే కత్తులు దూస్తూ.. దాడులకు పాల్పడుతున్నారు.
Sorry, no posts matched your criteria.