Nellore

News April 8, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

News April 8, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

News April 8, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

News April 8, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

News April 8, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

News April 8, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

News April 8, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

News April 8, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

News April 8, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

News April 8, 2026

నెల్లూరు: 15న జువ్వలదిన్నెకు జగన్

image

మత్స్యకారుల సమస్యలపై పోరాడేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు జువ్వలదిన్నెకు రానున్నారు. కష్టాల్లో ఉన్న మత్స్యకారులకు అండగా నిలిచి, వారి గోడును స్వయంగా వినేందుకు జగన్ వస్తుండటంతో స్థానిక మత్స్యకారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తమ సమస్యలను జగనన్న దృష్టికి తీసుకెళ్లేందుకు మత్స్యకార గ్రామం మొత్తం భారీ ఎత్తున సిద్ధమవుతోంది.