India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి సుమారు 36 గంటల పాటు ఈ అంతరాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో, తిరిగి సోమవారం ఉదయం నుంచి సేవలు యథావిధిగా అందుబాటులోకి రానున్నాయని, వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి సుమారు 36 గంటల పాటు ఈ అంతరాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో, తిరిగి సోమవారం ఉదయం నుంచి సేవలు యథావిధిగా అందుబాటులోకి రానున్నాయని, వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ను బీఆర్ఎస్ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటరీ పార్టీ నేత కె.ఆర్.సురేష్ రెడ్డి, ఉపనేత వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్ రావు గురువారం ఆయన ఛాంబర్కు వెళ్లి శాలువాతో సన్మానించారు. అనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ను కలిసి పలు అంశాలపై ఇష్టాగోష్టిగా చర్చించారు.

అటవీ సంరక్షణ, అభివృద్ధిపై ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారుల భేటీ ఆసక్తిని రేకెత్తించింది. ఖమ్మం జిల్లా ప్రస్తుత డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్.. మాజీ అటవీశాఖ అధికారి రాజేష్ మిట్టల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. 1986లో ఉమ్మడి ఖమ్మం డీఎఫ్ఓగా పనిచేసిన మిట్టల్తో ప్రస్తుత పరిస్థితులు, అటవీ విస్తరణ, గిరిజన గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. ఆనాటి క్షేత్రస్థాయి అనుభవాలను మిట్టల్ పంచుకున్నారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయని అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. మొత్తం 571 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని 177 వార్డుల్లో ఈ సభలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక సమస్యలపై పారదర్శకంగా చర్చలు జరిగాయన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆమె కొనియాడారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయని అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. మొత్తం 571 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని 177 వార్డుల్లో ఈ సభలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక సమస్యలపై పారదర్శకంగా చర్చలు జరిగాయన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆమె కొనియాడారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయని అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. మొత్తం 571 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని 177 వార్డుల్లో ఈ సభలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక సమస్యలపై పారదర్శకంగా చర్చలు జరిగాయన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆమె కొనియాడారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయని అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. మొత్తం 571 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని 177 వార్డుల్లో ఈ సభలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక సమస్యలపై పారదర్శకంగా చర్చలు జరిగాయన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆమె కొనియాడారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయని అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. మొత్తం 571 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని 177 వార్డుల్లో ఈ సభలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక సమస్యలపై పారదర్శకంగా చర్చలు జరిగాయన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆమె కొనియాడారు.

ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఏప్రిల్ 4న (శనివారం) ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ సర్కిల్ వద్ద గల భారత్ ఆటో టెక్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. సేల్స్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి 26 ఖాళీలకు ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత గల 20-32 ఏళ్ల యువకులు హాజరుకావాలని కోరారు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి 17 వేల వరకు వేతనం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.