India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెంచేలా సహకార సంఘాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల వినియోగం, సాగు యాంత్రీకరణ, పాడి, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. రైతుల వివరాల నమోదు లోపాలను 15 రోజుల్లో సవరించాలని ఆదేశించారు. రుణాల వసూళ్లపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు.

ఖమ్మంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెంచేలా సహకార సంఘాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల వినియోగం, సాగు యాంత్రీకరణ, పాడి, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. రైతుల వివరాల నమోదు లోపాలను 15 రోజుల్లో సవరించాలని ఆదేశించారు. రుణాల వసూళ్లపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు.

ఖమ్మంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెంచేలా సహకార సంఘాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల వినియోగం, సాగు యాంత్రీకరణ, పాడి, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. రైతుల వివరాల నమోదు లోపాలను 15 రోజుల్లో సవరించాలని ఆదేశించారు. రుణాల వసూళ్లపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు.

ఖమ్మంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెంచేలా సహకార సంఘాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల వినియోగం, సాగు యాంత్రీకరణ, పాడి, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. రైతుల వివరాల నమోదు లోపాలను 15 రోజుల్లో సవరించాలని ఆదేశించారు. రుణాల వసూళ్లపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు.

ఖమ్మంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెంచేలా సహకార సంఘాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల వినియోగం, సాగు యాంత్రీకరణ, పాడి, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. రైతుల వివరాల నమోదు లోపాలను 15 రోజుల్లో సవరించాలని ఆదేశించారు. రుణాల వసూళ్లపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు.

ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న(శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సంస్థ చైర్మన్ జి.రాజగోపాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఖమ్మంలోని న్యాయ సేవా సదన్ భవనంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఈ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ‘అవతారం’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వీరు, నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల అలసత్వంతో రోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తనిఖీలు చేపట్టి, నకిలీ క్లినిక్లపై ఉక్కుపాదం మోపాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ‘అవతారం’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వీరు, నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల అలసత్వంతో రోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తనిఖీలు చేపట్టి, నకిలీ క్లినిక్లపై ఉక్కుపాదం మోపాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ అనుదీప్ అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు. పిల్లల హాజరు తక్కువగా ఉండటంపై కారణాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. సీడీపీవోలు క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచాలని, సామ్, మ్యామ్ పిల్లలకు ఆర్బీఎస్కే వైద్యులతో పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. పోషకాహారం, సౌకర్యాలు మెరుగుపరచి హాజరు పెంచాలని అధికారులకు సూచించారు.

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పీసీఆర్ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. పౌర హక్కులపై ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పింఛన్లు, ఉపాధి, శ్మశాన వాటిక అభివృద్ధి సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.