India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఏదులాపురంలో అత్యధికంగా ఏడుగురు (కాంగ్రెస్-4, బీజేపీ-1, బీఎస్పీ-1, బీఆర్ఎస్-1) పోటీ నుంచి తప్పుకున్నారు. కల్లూరులో బీఆర్ఎస్కు చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఏదులాపురంలో అత్యధికంగా ఏడుగురు (కాంగ్రెస్-4, బీజేపీ-1, బీఎస్పీ-1, బీఆర్ఎస్-1) పోటీ నుంచి తప్పుకున్నారు. కల్లూరులో బీఆర్ఎస్కు చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఏదులాపురంలో అత్యధికంగా ఏడుగురు (కాంగ్రెస్-4, బీజేపీ-1, బీఎస్పీ-1, బీఆర్ఎస్-1) పోటీ నుంచి తప్పుకున్నారు. కల్లూరులో బీఆర్ఎస్కు చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఏదులాపురంలో అత్యధికంగా ఏడుగురు (కాంగ్రెస్-4, బీజేపీ-1, బీఎస్పీ-1, బీఆర్ఎస్-1) పోటీ నుంచి తప్పుకున్నారు. కల్లూరులో బీఆర్ఎస్కు చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఏదులాపురంలో అత్యధికంగా ఏడుగురు (కాంగ్రెస్-4, బీజేపీ-1, బీఎస్పీ-1, బీఆర్ఎస్-1) పోటీ నుంచి తప్పుకున్నారు. కల్లూరులో బీఆర్ఎస్కు చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు.

బందోబస్తు విధుల్లో ఉన్న వన్ టౌన్ సీఐ కరుణాకర్ను అడ్డుకుని, గాయపరిచిన పలువురిపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పోయిలపొంగు ఉపేందర్, వెంకట్లను అరెస్టు చేసి కస్టడీకి తరలించినట్లు తెలిపారు. కార్యకర్తలు నమవరపు ఈశ్వర్, మాతేడి కిరణ్, భుక్య అశోక్, పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆదివారం ఏదులాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ సహజమని, అయితే వార్డుకు ఒకే అభ్యర్థి ఉండేలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఆయుధాలుగా ప్రతి ఇంటి గడప తట్టి, కాంగ్రెస్ విజయానికి సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. చిన్నమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరు వాగు నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక ఖమ్మం నగరానికి తరలిపోతోంది. ఇందిరమ్మ ఇళ్ల కూపన్ల ముసుగులో చెక్ పోస్టుల నుంచే ఈ రవాణా సాగుతుండటం గమనార్హం. అధికారులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫేస్బుక్ మిత్రుడిపై దాడి చేసి కారు, ఐఫోన్ దోచుకున్న కేసులో ఖమ్మం జిల్లా బోనకల్కు చెందిన నరేష్, షేక్ అహ్మద్, వేణులకు కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2020లో విజయవాడలోని ఓ లాడ్జిలో ఫణీంద్ర అనే వ్యక్తిని కొట్టి వాహనం ఎత్తుకెళ్లినందుకు గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10,500 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే, మధిరలో మాత్రం వింత పరిస్థితి కనిపిస్తోంది. వైరా, సత్తుపల్లిపట్టణాల్లో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమవగా, మధిరలోని 22వార్డుల్లో ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. కేవలం 1,2వార్డుల్లో మినహా మిగిలిన 20 వార్డుల్లో అభ్యర్థుల సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఎలాంటి హడావుడి లేకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
Sorry, no posts matched your criteria.